Krishna24x7

27Oct

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు… ప్రధాని మోదీకి ఆహ్వానం

న్యూఢిల్లీ శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ ముహూర్తం ఖరారు అయింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు. శ్రీ రామ జన్మభూమి ...
Continue Reading
07Oct

40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ

బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ.. బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ...
Continue Reading
06Oct

ఏపీలో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష

ఏపీలో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఫైనల్ పరీక్షలు జరుగనున్నట్లు తెలిపింది. మొత్తం 4 పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. 2 పేపర్లు ...
Continue Reading
06Oct

హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ-సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు..

హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ -సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు.. హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు ...
Continue Reading
06Oct

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర , దేవినేని ఉమామహేశ్వరరావును అడ్డుకున్న పోలీసులు

ఇదెక్కడి రాజ్యాంగం జగన్ రెడ్డి…. మా నాయకుడు వెంట వెళ్లడానికి మీరెవరు అడ్డుపడడానికి. బారికెడ్లు పెట్టి మమ్మల్ని నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నారా…..? మరీ ఇంత పెరికివాడవా జగన్ రెడ్డి… మా నాయకుని ...
Continue Reading
06Oct

ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న పేర్ని కృష్ణమూర్తి , చిటికెన వెంకటేశ్వరమ్మ

మచిలీపట్నం 4వ డివిజన్లో స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్న యూత్ వింగ్ జోనల్ ఇంఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ) , మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ , డిప్యూటీ మేయర్లు, JCS ...
Continue Reading