బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ.. బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ...
ఏపీలో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఫైనల్ పరీక్షలు జరుగనున్నట్లు తెలిపింది. మొత్తం 4 పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. 2 పేపర్లు ...
హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ -సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు.. హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు ...
ఇదెక్కడి రాజ్యాంగం జగన్ రెడ్డి…. మా నాయకుడు వెంట వెళ్లడానికి మీరెవరు అడ్డుపడడానికి. బారికెడ్లు పెట్టి మమ్మల్ని నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నారా…..? మరీ ఇంత పెరికివాడవా జగన్ రెడ్డి… మా నాయకుని ...
మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సుమారు రాత్రి 1 గంట సమయం లో ఇద్దరు దొంగలు తుఫాన్ బిల్డింగ్ లోని కాపర్ వైర్, సామాను చోరికి పాల్పడ్డారు. గ్రామంలో చోరికి పాల్పడిన ...
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యుత్ శాఖమంత్రితో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన అలు అంశాలపై చర్చించిన సీఎం. పోలవరం ప్రాజెక్టు, ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేడు పెడనలో జరిగే వారాహి యాత్రపై దాడి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం క్రిమినల్స్ ని దింపిందని నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ ...