Krishna24x7

02Oct

కళ్యాణ్ ని కలిసిన టీడీపీ కీలక నేతలు

ఉమ్మడి కృష్ణాలో వారాహి యాత్ర నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ని కృష్ణాజిల్లా టీడీపీ నేతలు కలిశారు. సువర్ణ కళ్యాణ మండపంలో జరిగిన జనసేన నేతల సమావేశం అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు ...
Continue Reading
02Oct

రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ మృతి

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందాడు. నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన కోదాడ పవన్ కుమార్ (30) ప్రైవేట్ అంబులెన్స్ గా పని చేస్తున్నాడు. పేషెంట్ ని ...
Continue Reading
01Oct

కంకిపాడులో జరిగిన స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న కలెక్టర్

  గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే గ్రామస్తులకు గౌరవప్రదమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. గార్బేజ్ ఫ్రీ ఇండియా లక్ష్యంతో చేపట్టిన “స్వచ్ఛతా హి సేవ” కార్యక్రమంలో భాగంగా కంకిపాడు మండలం ...
Continue Reading
01Oct

వారాహి యాత్రలో పాల్గొంటాం – కొల్లు రవీంద్ర

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి ఉమ్మడి కృష్ణాజిల్లాలో నిర్వహించనున్న వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో ...
Continue Reading
28Sep

కూతురిని చంపి తల్లి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లా, గన్నవరం నియోజకవర్గం,  ప్రసాదంపాడు దళితవాడ లో కూతురిని చంపి తల్లి ఆత్మహత్య… కూతురి ఆరోగ్య పరిస్థితి బాగోక మూడు సంవత్సరాల మేరీ జేసీని చంపిన తల్లి తగరం జ్యోతి రాణి కూతురిని చంపిన ...
Continue Reading
28Sep

27 లక్షల 50 వేల రూపాయల నూతన కరెన్సీ తో వినాయకునికి అలంకరణ

మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని 27 లక్షల 50 వేల రూపాయల నూతన కరెన్సీ తో అలంకారం చేశారు. బుధవారం సిద్ధి బుద్ధి శ్రీ విజయ గణపతి శాంతి కల్యాణం ...
Continue Reading
22Sep

చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం

చంద్రయాన్ 3 ప్రయోగంలో మరో కీలక ఘట్టానికి ఇస్రో సమాయత్తమవుతోంది. నిద్రాణ స్థితిలో ఉన్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞానన్ను మేల్కొల్పడానికి ఇస్రో   శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ...
Continue Reading