బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ.. బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ...
న్యూఢిల్లీ:
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర విద్యుత్ శాఖమంత్రితో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన అలు అంశాలపై చర్చించిన సీఎం.
పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాలపై ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్తో చర్చించిన ముఖ్యమంత్రి.
1.
2.
3.
4.
తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ను కలిసిన సీఎం శ్రీ వైయస్.జగన్. విద్యుత్ రంగంలోని పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి.