Krishna24x7

06 Oct
News
592 views
0 Comments

ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న పేర్ని కృష్ణమూర్తి , చిటికెన వెంకటేశ్వరమ్మ

మచిలీపట్నం 4వ డివిజన్లో స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుంటున్న యూత్ వింగ్ జోనల్ ఇంఛార్జ్ పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ) , మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ , డిప్యూటీ మేయర్లు, JCS కన్వినర్ మరియు కార్పొరేటర్ సుబ్బన్న , ఇంచార్జ్ వడ్డీ రాఘవ తదితరులు.

07Oct

40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ

బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ.. బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ...
Continue Reading