Krishna24x7

06 Oct
News
857 views
0 Comments

ఏపీలో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష

ఏపీలో ఎస్సై ఫైనల్ రాత పరీక్ష తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది.

ఈ నెల 14, 15 తేదీల్లో ఫైనల్ పరీక్షలు జరుగనున్నట్లు తెలిపింది.

మొత్తం 4 పేపర్లుగా పరీక్ష నిర్వహిస్తారు. 2 పేపర్లు డిస్క్రిప్టివ్, మరో 2 పేపర్లు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి.

రాష్ట్రంలోని వైజాగ్, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్షలు జరుగుతాయని బోర్డు పేర్కొంది.

రేపటి నుంచి 12వ తేదీ వరకు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.

Tags: ,
07Oct

40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ

బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ.. బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ...
Continue Reading