ఉమ్మడి కృష్ణాలో వారాహి యాత్ర నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ని కృష్ణాజిల్లా టీడీపీ నేతలు కలిశారు. సువర్ణ కళ్యాణ మండపంలో జరిగిన జనసేన నేతల సమావేశం అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు నేతృత్వంలోని జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ లు పవన్ కళ్యాణ్ ని కలిశారు. పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించిన తర్వాత జిల్లా నేతలంతా పవన్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బెరాకా మినిస్ట్రీస్ ఔదార్యం 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ.. బెరాఖ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధిలో భాగంగా 40 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ బెరాకా మినిస్ట్రీస్ సంస్థలలో ...